ఢిల్లీకి చెల్లి… కాంగ్రెస్లో చేరేందుకే… కానీ ఎక్కడ?
వైఎస్ షర్మిల నేడు మరోసారి బెంగళూరు బయలుదేరి వెళ్ళి ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, మంత్రి డికే శివకుమార్తో భేటీ అయిన్నట్లు తాజా సమాచారం. ఆమె తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు సిద్దంగానే ఉన్నారు. అందుకే పాదయాత్రలు చేయడం కూడా మానుకొన్నారు.
కానీ ఆమెను ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టాల్సిందిగా కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడి...
8 August, 2023