టీడీపీ తెరాస పొత్తు ప్రయత్నాలను మరోసారి ప్రస్తావించిన చంద్రబాబు
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు తెదేపాను దెబ్బతీసేందుకేనని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం అమరావతిలో ఆయన మంత్రులు, పార్టీ ముఖ్యనేతలతో కీలక అంశాలపై చర్చించారు. ఓటుకు నోటు కేసుపై ఉన్నఫళంగా వస్తున్న కదలికను కూడా చంద్రబాబు స్పందించారు.
[m9ad]
తెరాస - టీడీపీ రెండు పార్టీలూ రాజకీయంగా కలిసి పనిచేస్తే...
3 October, 2018