ఇది మంచి ప్రభుత్వం.. రాజధాని రైతులతో అనిపించుకుంటేనే గౌరవం
రాజధాని ప్రాంతాలలో రైతులు తమ జీవనోపాధి వ్యవసాయ భూములను రాష్ట్రం కోసం, అమరావతి రాజధాని కోసం ఇచ్చారు. కనుక రాష్ట్ర ప్రజలందరూ వారికి చెయ్యెత్తి దణ్ణం పెట్టాల్సిందే.
అలాంటివారిని కూడా జగన్ ప్రభుత్వం చాలా దారుణంగా అవమానించింది. కేసులు పెట్టి వేదించింది. వైసీపీ మూకలతో వారిపై దాడులు చేయించింది.
ఇన్ని అవమానాలు, కష్టాలు భరించిన వారందరూ తాము కోరుకున్న...
18 September, 2025