జగన్ ఢిల్లీకి… ఈసారి అన్నీ ఫైనల్?
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు చేసిన దాదాపు నాలుగు వారాల తర్వాత ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఢిల్లీకి వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలువబోతున్నారు. వారిరువురు మౌనం వహించడం ద్వారా టిడిపి పట్ల తమ వైఖరిని తేల్చి చెప్పేశారనే భావించవచ్చు.
నారా లోకేశ్తో సహా పలువురు...
3 October, 2023