అవినీతిని సెల్ఫ్ సర్టిఫై చేసుకుంటున్నారుగా!
ఇంతకాలం వైసీపీ నేతల భాగోతాల గురించి టీడీపీ, జనసేన, మీడియా బయట పెడుతుండేవి. కానీ ఇప్పుడు వైసీపీ భాగోతాలను షర్మిల, తల్లి విజయమ్మ, విజయసాయి రెడ్డి తాజాగా బాలినేని శ్రీనివాస రెడ్డి బయటపెట్టారు.
పిఠాపురం జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో బాలినేని మాట్లాడుతూ, జగన్ తన ఆస్తులను కూడా దోచుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. జగన్ కాజేసిన...
15 March, 2025