రుషికొండ ప్యాలస్కు 500 కోట్లు.. పక్కనే ఉన్న బీచ్కి జీరో!
విశాఖ రాజధాని పేరుతో విశాఖతో వైసీపీ నేతలు విశాఖ నగరంతో సహా ఉత్తరాంధ్ర జిల్లాలలో భూ కబ్జాలకు పాల్పడగా, వారి అధినేత రుషికొండని కబ్జా చేసి సుమారు రూ.500 కోట్ల ప్రభుత్వ ధనం ఖర్చు చేసి తన కోసం విలాసవంతమైన ప్యాలస్లు నిర్మించుకున్నారు.
విశాఖలో బస్టాండ్లపై కూడా తన ఫోటోలు పెట్టించుకున్న జగన్, 5 ఏళ్ళలో విశాఖలో...
23 March, 2025