ఆంధ్రాలో టాటాగ్రూప్ పెట్టుబడి రూ.49,000 కోట్లు!
ఆనాడు జగన్ అరాచక పాలన చూసి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఏపీకి ‘టాటా బైబై’ చెప్పేసి ఇరుగు పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోయేవారు. కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మళ్ళీ ఏపీకి తరలివస్తున్నారు. అలా వస్తున్న వాటిలో టాటా పవర్ కంపెనీ కూడా ఒకటి.
టాటా కంపెనీ ఆంధ్రాలో రూ.49,000 కోట్ల పెట్టుబడితో పునరుత్పాతక విద్యుత్...
8 March, 2025