ఒకరు బాబుని చూడమంటారు.. మరొకరు జగన్ని!
రెండు తెలుగు రాష్ట్రాలలో ఒకే సమయంలో ఒకే స్థాయిలో వరదలు రావడంతో ‘రాజకీయ బురద’ అటూ ఇటూ వ్యాపిస్తోంది. ఈ వయసులో కూడా ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు నిద్రాహారాలు మాని విజయవాడలో మకాం వేసి సహాయ, పునరావాస చర్యలు జోరుగా జరిపిస్తుంటే, తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ముంపు ప్రాంతాలలో మొక్కుబడిగా పర్యటించి...
5 September, 2024