ఏపీకు మూడు రాజధానులు, రెండు రాజన్న రాజ్యాలు… ఇద్దరు దైవదూతలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క రాజధాని సరిపోదు మూడు ఉండాలని జగన్మోహన్ రెడ్డి ఏ ముహూర్తంలో నిర్ణయించారో కానీ ఇప్పటి వరకు అసలు రాజధానే లేకుండా పోయింది. అయితే రాజధాని మాత్రమే కాదు వైఎస్ షర్మిల రాకతో ఇప్పుడు ఏపీ ప్రజలకు రెండు ‘రాజన్న రాజ్యాలు’ కూడా అడగకుండానే లభిస్తున్నాయి.
అలాగే ఏపీని, ప్రజలను కాపాడేందుకు ఒక దైవదూత...
23 January, 2024