జనసేన ఖాతాలో మచిలీపట్నం ఎంపీ సీటు పడిన్నట్లేనా?
వైసీపి మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరేందుకు సిద్దపడుతున్నారు. జనసేన నేతలు గాదె వెంకటేశ్వరరావు,బోనబోయిన శ్రీనివాస్ శనివారం గుంటూరులో ఆయన నివాసానికి వెళ్ళి చాలాసేపు మాట్లాడారు. కనుక జనసేనలో చేరుతున్నట్లు నేడో రేపో ప్రకటించవచ్చు.
నిజానికి ఎంపీ బాలశౌరి ఏదో రోజు వైసీపి నుంచి బయటకు వస్తారని అందరికీ తెలుసు. వైసీపి...
14 January, 2024