నారా లోకేష్ ఆన్స్టాపబుల్… 200 రోజులలో 2,700 కిమీ పాదయాత్ర
నారా లోకేష్ నేడు పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం నియోజకవర్గంలో పాదయాత్ర మొదలుపెట్టారు. యువగళం పాదయాత్రలో నేడు 200వ రోజున సీతంపేటలో 2,700 కిమీ పాదయాత్ర పూర్తిచేయనున్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు ఇచ్చిన హామీలతో కూడిన శిలాఫలకాన్ని నారా లోకేష్ ఆవిష్కరించనున్నారు.
నారా లోకేష్ జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభించారు....
31 August, 2023