దాడులు చేసేది వైసీపీ… అరెస్ట్ చేసేది టిడిపి కార్యకర్తలనా?
టిడిపి యువనేత నారా లోకేష్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలంలో తాడేరులో బుదవారం యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు చుట్టుపక్కల భవనాలపై నుంచి వైసీపీ కార్యకర్తలు రాళ్ళు, సోడా బాటిల్స్ తో దాడులు చేశారు. అయితే పోలీసులు దాడులకు పాల్పడిన వైసీపీ కార్యకర్తలను కాక, యువగళం వాలంటీర్లను అరెస్ట్ చేశారు.
నిన్న రాత్రి సుమారు 50 మందిని అరెస్ట్...
6 September, 2023