దేశంలో కాషాయ రాజ్యాంగమా.?
ఇటీవల లోక్ సభలో బీజేపీ ప్రవేశపెట్టిన కీలకమైన బిల్లులపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. 30 రోజుల పాటు జైలు శిక్ష విధించబడితే ప్రధాన మంత్రి నుంచి మంత్రి వరకు ఎవరైనా వారి పదవి నుండి తొలగించబడతారు అనేలా కేంద్రహోం మంత్రి అమిత్ షా ఈ బిల్లు ను లోక్ సభలో ప్రవేశపెట్టారు.
లోక్ సభ లో...
21 August, 2025