హృదయం ద్రవిస్తుంది…
అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం అనేక వందల కుటుంబాలకు కన్నీటిని మిగిల్చింది. తీరని శోకాన్ని తెచ్చిపెట్టింది. కళ్ళ ముందే ఇంతటి విధ్వంశం చూసిన ప్రజల హృదయాలు ద్రవిస్తున్నాయి.
ఈ విమాన ప్రయాణంలో దాదాపు 240 మంది దాక ఉన్నట్టు సమాచారం రాగ అందులో ఎవరు ప్రాణాలతో జీవించే అవకాశం లేదంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి....
12 June, 2025