అజ్ఞాతవాసం ముగిసింది… గన్నవరం నుంచి నేనే పోటీ చేస్తా!
కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం టికెట్ కోసం ఎంపీ పిల్లి శుభాష్ చంద్రబోస్, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణల మద్య పంచాయితీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈలోగా గన్నవరంలో కూడా మళ్ళీ పంచాయితీ మొదలైంది.
వైసీపీ సీనియర్ నేతలు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకటరావు ఇద్దరూ మొదటి నుంచి వల్లభనేని వంశీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా యార్లగడ్డ వెంకటరావు...
25 July, 2023