వరద బురదలోనే రేవంత్ సర్కార్.?
వరుణుడి ప్రకోపనానికి వరదలతో తెలంగాణలోని పలు జిల్లాలు కకావికలమైపోయాయి. ముఖ్యంగా కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో బుధ, గురు వారాల్లో కురిసిన వర్ష బీభత్సానికి ఆయా ప్రాంతాల ప్రజలు ఇప్పటికి భయం గుప్పెట్లోనే బిక్కుబిక్కుమంటున్నారు.
వర్షాలు తగ్గు ముఖం పట్టినప్పటికీ వరదలు తెచ్చిన బురదను వదిలించేందుకు ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ఈ వర్షాల...
30 August, 2025