వైసీపీ పశుపతి అంటా…మరి కూటమి అరుందంతి అవుతుందా.?
అమరావతి పై వైసీపీ చేస్తున్న విష ప్రచారానికి ముఖ్యమంత్రి బాబు తన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు. వరదలతో అమరావతి మునిగిపోయింది, రాష్ట్ర ప్రజల పన్నుల సొమ్మంతా ముఖ్యమంత్రి చంద్రబాబు వరద ప్రాంతంలో పెట్టుబడిగా పెట్టి ముంచేస్తున్నారు అంటూ వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలకు బాబు బ్రేకులు వేసే ప్రయత్నం చేసారు.
వైసీపీ ప్రచారం చేస్తున్నట్టు మునిగింది...
23 August, 2025