బిట్స్ పిలానీ గురించి మాట్లాడుకోవాల్సిన ఈ సమయంలో….
వైసీపీ భారీ మెజారిటీతో పూర్తి 5 ఏళ్ళు అధికారంలో ఉన్న కనీసం రాష్ట్రంలో రోడ్ల గుంతలు కూడా పూడ్చలేకపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే అమరావతి, పోలవరం వంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణ పనులు చకాచకా పరుగులు తీస్తున్నాయి. లక్షల కోట్ల పెట్టుబడులు, వాటితో పరిశ్రమలు, ఐటి కంపెనీలు, వాణిజ్య సంస్థలు ఏర్పాటవుతున్నాయి.
తెలంగాణలో...
31 January, 2026