పవన్ని తిట్టాలన్నా… వ్రాసుకొని రావాల్సిందేనా? అయ్యో పాపం!
రాజకీయ నాయకులు బహిరంగసభలలో ప్రజలకు ఏవైనా ముఖ్యమైన విషయాలు మరిచిపోకుండా చెప్పాలనుకొన్నప్పుడు వాటిని కాగితం వ్రాసుకు వస్తారు. కొందరు నేతలు తమ ప్రసంగాలను వ్రాసుకొని వచ్చి చదువుతుంటారు.
కానీ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రత్యర్ధులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లను నోరారా తిట్టాలనుకొన్నా కూడా వాటినీ కాగితం మీద వ్రాయించి తెచ్చుకొని, అది చూసి చదివి...
14 December, 2023