ఓ మంచి కొడుకుగా బ్రతకాలి: అవినాష్ రెడ్డి
శ్రీరామ నవమి సందర్భంగా కడప జిల్లా, ఒంటి మిట్ట శ్రీరామాలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. కడప ఎంపీ అవినాష్ రెడ్డి స్థానిక వైసీపీ నేతలతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ప్రజలకు ఓ దివ్య సందేశం ఇచ్చారు.
ఇంతకీ అవినాష్ రెడ్డి ఏమన్నారంటే, “ఈ రాష్ట్రంలో ప్రజలు, రైతులు అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆ సీతారాములను కోరుకున్నాను....
9 April, 2025