జగన్ చేయాల్సిన ధర్నాలు చాలానే ఉన్నాయి
రాష్ట్రాభివృద్ధికి దశదిశ నిర్ణయించే బడ్జెట్ సమావేశాలు ముఖ్యమంత్రికి ఎంత ముఖ్యమో, తాజా మాజీకి కూడా అంతే ముఖ్యమని వేరే చెప్పక్కరలేదు. అయితే మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టి తన ఎంపీలు, ఎమ్మెల్యేలను వెంటబెట్టుకొని ఢిల్లీకి వెళ్ళిపోయారు.... రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ గురువారం ఢిల్లీలో ధర్నా చేయడానికి!
రాష్ట్ర బడ్జెట్ సమావేశాల...
23 July, 2024