నేటికీ వాలంటీర్లను అలా వాడేసుకుంటూ…. ఏం తెలివబ్బా?
ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న ఓ తాజా నిర్ణయం ఉద్యోగాలలో కొనసాగుతున్న వాలంటీర్లలో ఆందోళన కలిగిస్తుండగా, ఎన్టీఆర్ ఆసరా పింఛన్ అందుకోబోతున్న లక్షల మందికి చాలా సంతోషం కలిగిస్తోంది.
టిడిపి కూటమి అధికారంలోకి వస్తే పింఛన్ నెలకు రూ.4,000 చొప్పున చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టుకుంటూ జూలై 1వ తేదీ నుంచి రూ.4,000...
25 June, 2024