వారిద్దరి అహం ఖరీదు… రెండు రాష్ట్రాలు, రెండు పార్టీలు!
ఒకరి ఆహానికి వారే నష్టపోతే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ వారి ఆహానికి వారి పార్టీ, వారినే నమ్ముకున్న నేతలు, కార్యకర్తలు, చివరికి వారి రాష్ట్రం, ప్రజలు కూడా నష్టపోతేనే అందరూ వేలెత్తి చూపిస్తారు.
తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ అహంభావం వలన ఇదే జరిగింది. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం చాలా అభివృద్ధి జరిగింది కదా......
21 June, 2024