అధికారంతో వచ్చిన మదం…ఓటమితో పోయిందా.?
ఏ ఆటలోనైనా గెలుపోటములు సర్వ సాధారణం. ముఖ్యంగా రాజకీయ క్రీడలో ఓడలు బండ్లవ్వడం బండ్లు ఓడలవ్వడం తరుచుగా జరిగే ప్రక్రియలో భాగమే. అధికారం ఏ ఒక్కరికి శాశ్వతం కాదు అనే సత్యాన్ని మరిచి ప్రవ్తరిస్తే దాని తాలూకా పతనం ఏ స్థాయిలో ఉంటుందో భవిష్యత్ తరానికి తెలియచేసారు వైసీపీ నాయకులు.
ఒక్క గెలుపు తాలూకా విధ్వంసం, ఒక్క...
2 July, 2024