జగన్నాటకంలో అందరూ పావులు, సమిధలే: చంద్రబాబు
వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ నిలిపివేయడం వెనుక మరో భారీ కుట్ర ఉందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. “తండ్రి, బాబాయ్ చావులనే తన రాజకీయాలకు వాడుకున్న జగన్మోహన్ రెడ్డి, వాలంటీర్లను, వృద్ధులైన పింఛనుదారులను వాడుకోకుండా ఉంటారా?” అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజాగళం రోడ్ షోలో మాట్లాడుతూ, “పింఛన్...
5 April, 2024