అందుకే మేము ఓడిపోయి ఇక్కడ కూర్చున్నాము!
గత ఎన్నికలలో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైసీపి, ఈసారి ఎన్నికలలో చాలా దారుణంగా ఓడిపోయింది. రోజా చెప్పిన్నట్లు రాష్ట్రంలో ఏ పిల్లాడిని అడిగినా ఏదో ఓ కారణం చెప్పగలడు. కనుక జగన్మోహన్ రెడ్డికి, వైసీపి నేతలకు అవి తెలియవని అనుకోలేము.
కానీ జగన్ “ఈవీఎంల వల్లనే మనం సాంకేతికంగా మాత్రమే ఓడిపోము. కానీ 40% ప్రజలు...
23 June, 2024