తెలంగాణ రాజకీయాలకు రివర్స్ గేర్?
తెలంగాణలో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల మద్య సాగుతున్న రాజకీయ ఆధిపత్యపోరులో ఇంతకాలం రెండు పార్టీలు దాదాపు సమ ఉజ్జీలుగానే సాగాయి. కానీ ఇప్పుడు హెచ్సీయూ భూవివాదంతో బిఆర్ఎస్ పార్టీ పైచేయి సాధించి, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు సిద్దంఅవుతోంది.
సిఎం రేవంత్ రెడ్డి హెచ్సీయూ భూముల పేరుతో రూ.10,000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్...
11 April, 2025