సునీతని లేపేస్తారేమో.. చెల్లి ప్రశ్నకు జవాబు ఉందా?
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న విజయవాడ, పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులు ఒకరొకరుగా అనుమానాస్పద స్థితిలో చనిపోతున్నారు. కనుక ఏదో రోజు సునీతని కూడా లేపేస్తారేమో?
ఈ కేసులో నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ తీసుకొని...
4 April, 2025