పిల్లి పిల్లలను తిప్పిన్నట్లు సచివాలయ ఉద్యోగులు… పాపం!
పిల్లి తన పిల్లలను కాపాడుకొనేందుకు ఏడుసార్లు వాటిని వేరే చోటికి మారుస్తుందంటారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ సచివాలయ అధికారులు, ఉద్యోగుల పరిస్థితి కూడా అలాగే మారింది.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా నిర్ణయించడంతో హైదరాబాద్లో పనిచేస్తున్న వారందరూ విజయవాడ, గుంటూరు నగరాలకు తరలివచ్చి స్థిరపడ్డారు.
ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత...
23 September, 2023