ఎంపీ అవినాష్ రెడ్డికి జైలా… బెయిలా?
వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మరికొద్ది సేపటిలో హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావలసి ఉండగా, ఇవాళ్ళ తనను అరెస్ట్ చేయవచ్చని భావిస్తున్న ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. దీనిపై మధ్యాహ్నం భోజన విరామం తర్వాత హైకోర్టు విచారణ...
17 April, 2023