న్యాయవ్యవస్థతో ఆటలాడుకుంటూ… న్యాయం కావాలట!
పులివెందుల జెడ్పీటీసీ వేదికగా వైసీపీ-టీడీపిల మద్య భీకర యుద్ధం జరుగుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. నిన్న పోలింగ్ సందర్భంగా జరిగిన అల్లర్ల కారణంగా 3,14 పోలింగ్ కేంద్రాలలో నేడు రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. టీడీపి శ్రేణులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నందున నేడు రెండు కేంద్రాలలో జరుగుతున్న రీ పోలింగ్ని బహిష్కరిస్తున్నామని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ప్రకటించారు.
మరోపక్క జగన్...
13 August, 2025