మేము చెప్పిందే నిజం… కమీషన్ నివేదిక అబద్దం: కేసీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయని నిరూపించేందుకు ప్రయత్నిస్తుంటే, కేసీఆర్ని అప్రదిష్టపాలు జేసేందుకే కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ వాదిస్తోంది.
ప్రతీ దానికి ఏపీతో పోల్చి మాట్లాడే బీఆర్ఎస్ పార్టీ ఈ ఒక్క విషయంలో మినహాయింపు ఇచ్చింది. ఎందుకంటే, అమరావతి విషయంలో తమ మిత్రుడు జగన్ కూడా ఇలాగే కుట్రలు చేశారని...
20 August, 2025