శవాలపై పేలాలు ఏరుకోవడం ఇదేగా?
ఏదైనా నికృష్టమైన చర్యగా వర్ణించడానికి శవాలపై పేలాలు ఏరుకోవడంగా అభివర్ణిస్తుంటారు. కానీ ఇది చూస్తే అదేమిటో అర్ధమవుతుంది. ఇటీవల కర్నూలు బస్సు అగ్ని ప్రమాదంలో 19 మంది సజీవ దహనమైన సంగతి తెలిసిందే. అప్పుడు పోస్టు మార్టం, డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులు అప్పగించారు. ఆ తర్వాత ప్రజలు క్రమంగా ఈ...
30 October, 2025