జగన్, చంద్రబాబు: తేడా ఇదే!
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపి, జనసేన అధినేతలని ఎంతగానో అవహేళన చేసేవారు. ఆ పార్టీల నేతలు, కార్యకర్తలను పోలీసులతో వేధిస్తుండేవారు.
వారు ఆయనకి రాజకీయ శత్రువులు కనుక వేధించేవారని సరిపెట్టుకున్నా, రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులను కూడా జగన్ విడిచిపెట్టలేదు.
సరే! వారందరిపై ‘కమ్మ ముద్ర’ వేసి కక్ష తీర్చుకున్నారనుకున్నా, ఐఏఎస్, ఐపీఎస్...
16 August, 2025