మొంధా తుఫాను: ప్రకృతికి మానవుడికి మద్య యుద్ధం!
నాడు హూద్ హూద్ తుఫానుతో ఉత్తరాంధ్ర జిల్లాలు ముఖ్యంగా... విశాఖపట్నం గజగజ వణికిపోయింది. తుఫాను పోయినా దాని వలన జరిగిన అపారమైన నష్టం నుంచి తేరుకునేందుకు సుమారు రెండు మూడు నెలల సమయం పట్టింది.
మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత దాదాపు అంతకు కొంచెం తక్కువ తీవ్రతతో మొంధా తుఫాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై విరుచుకు పడబోతోంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర...
26 October, 2025