ఎమ్మెల్సీ ఎన్నికలు: వైసీపీకి ఎప్పుడూ గండమే
రాష్ట్రంలో రెండు పట్టభద్ర. ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగబోతున్నాయి. కేవలం 5-6 నెలలకే చంద్రబాబు నాయుడు పాలన పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయిందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని జగన్ వాదిస్తుంటారు.
కనుక విద్యావంతులు ఓటర్లుగా జరిగే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసి గెలిచి తన వాదనలు నిజమని నిరూపించుకునేందుకు జగన్కి మంచి...
25 February, 2025