వినుకొండలో టిడిపి కార్యకర్తలపై వైసీపీ దాడులు… పోలీసుల సమక్షంలోనే!
పల్నాడు జిల్లాలో ఇదివరకు ఒకసారి టిడిపి కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు దాడిచేసి తగులబెట్టారు. ఇవాళ్ళ మళ్ళీ జిల్లాలోని వినుకొండలో టిడిపి-వైసీపీ శ్రేణుల మద్య ఘర్షణ జరిగింది.
తమ సీనియర్ నేత జీవీ ఆంజనేయులుపై అక్రమకేసులు ఎత్తివేయాలని కోరుతూ టిడిపి కార్యకర్తలు ర్యాలీగా వినుకొండ పోలీస్ స్టేషన్కు వెళుతుండగా, వారు ఆర్టీసీ బస్టాండ్ వద్దకు చేరుకొన్నప్పుడు, వైసీపీ ఎమ్మెల్యే...
27 July, 2023