వివేకా కేసులో సీబీఐకి మద్దెల దరువే… ఎందుకు?
వైఎస్ వివేకా హత్య జరిగిన చాలా కాలం తర్వాత ఆ కేసు విచారణ చేపట్టిన సీబీఐ వివేకా హంతకులు ఎవరో కనుగొనేందుకు చాలా శ్రమించిన మాట వాస్తవం. అంత గ్యాప్ తర్వాత దర్యాప్తు జరపడం, సాక్షులను విచారించి ఆధారాలు సేకరించడం, నిందితులను విచారించి వారిపై పూర్తి సాక్ష్యాధారాలతో ఛార్జ్ షీట్ దాఖలు చేయడం చాలా గొప్ప...
21 July, 2023