ఈసారి యుద్ధం జరిగితే భారత్ తట్టుకోలేదు!
‘ఆపరేషన్ సింధూర్’ని అడ్డుకోలేక అమెరికా సాయంతో పాక్ బయటపడింది. కానీ కుక్క తోక వంకర ఎన్నటికీ సరికాదన్నట్లు, నాలుగు నెలలు గడిచేసరికి పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా అసీఫ్ మళ్ళీ ప్రేలాపనలు మొదలుపెట్టేశారు.
పాక్ న్యూస్ ఛానల్ ‘సమా’కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “నాడు ఔరంగజేబ్ కాలం నుంచి నేటి వరకు భారత్ ఎన్నడూ ఒక్క...
8 October, 2025