నీచ రాజకీయాలకు ఇదే పరాకాష్టా.. ఇంకేమైనా ఉందా?
పల్నాడు పర్యటనలో జగన్ కారు క్రింద పడి సింగయ్య అనే వైసీపీ కార్యకర్త చనిపోతే కనీసం పట్టించుకోలేదు. సాటి కార్యకర్తలు కూడా అతనిని నిర్ధాక్షిణ్యంగా రోడ్డు పక్కకి ఈడ్చేసి ‘జై జగన్’ అంటూ ముందుకు సాగిపోయారు. అప్పుడు స్థానికులు అంబులెన్స్ రప్పించి సింగయ్యని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.
ఈ ఘటన జరిగిన మర్నాడు జగన్...
2 July, 2025