కేటీఆర్ అభిమానులకు బీపీ వచ్చిందా.?
గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి పై టీడీపీ నేత పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేసారు అంటూ వైసీపీ శ్రేణులు టీడీపీ కేంద్ర కార్యాలయంపై మీద దాడికి తెగబడ్డారు.
అయితే ఆ దాడిని ఖండించాల్సిన వైస్ జగన్ అందుకు విరుద్ధంగా నన్ను విమర్శిస్తే నా పార్టీ కార్తకర్తలకు బీపీలు రావా.?...
28 June, 2025