ఇప్పుడు దేశమంతటా ప్రక్షాళనట!
మోడీ ప్రభుత్వం కేంద్ర ఎన్నికల కమీషన్పై ఒత్తిడి తెచ్చి కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్ తదితర రాష్ట్రాలలో ఓట్ల దొంగతనాలు చేస్తోందని కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ పదేపదే ఆరోపిస్తున్నారు. ఓటర్ జాబితా ప్రక్షాళన పేరుతో బీజేపిని వ్యతిరేకించే ఓటర్లను జాబితాలలో నుంచి తప్పించేసి, ఎక్కడో రాజస్థాన్, కర్ణాటకలో ఉన్న ఓటర్లను చేర్చుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు.
ఆయన...
24 October, 2025