చంద్రబాబు మెసేజ్: లౌడ్ అండ్ క్లియర్
కడపలో నిన్నటితో ముగిసిన మహానాడు సభలో సిఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు.
ఏపీ రాజకీయాలు వైకుంఠపాళీ ఆటలా ఇలా పడుతూ లేస్తూ సాగుతుంటే ఆంధ్రప్రదేశ్ ఎప్పటికీ అభివృద్ధి చెందదు. ఒక పార్టీ, ప్రభుత్వం, పాలకుడు ఏవిదంగా ఉండాలో.. ఏవిదంగా ఉండకూడదో... అర్దం చేసుకునేందుకు కేస్ స్టడీగా టీడీపీ, వైసీపీలు మీ...
30 May, 2025